For the best experience use Mini app app on your smartphone
రాయ్‌పూర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి, మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఇప్పుడు వన్డే క్రికెట్‌లో వరుసగా 20 టాస్‌లు ఓడిపోయింది. పదిలక్షల సార్లు టాస్ వేస్తే.. ఇలా జరిగేందుకు ఒక్కసారి అవకాశం ఉంటుంది. భారత్ చివరిసారిగా 2023 నవంబర్‌లో వన్డే ప్రపంచ కప్ సందర్భంగా వన్డే క్రికెట్‌లో టాస్ గెలిచింది. తుది జట్టులో మార్పుల్లేకుండానే భారత్ బరిలోకి దిగింది.
short by / 02:07 pm on 03 Dec
For the best experience use inshorts app on your smartphone