For the best experience use Mini app app on your smartphone
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌ జిల్లాలో 75 ఏళ్ల వృద్ధురాలిని గ్రైండింగ్ రాయితో తలపై కొట్టి చంపిన కేసులో ఆమె మనవరాలు 21 ఏళ్ల పల్లవిని అరెస్టు చేశారు. అర్ధరాత్రి వేళ ఇంట్లో పల్లవి తన ప్రియుడు దీపక్‌తో శృంగారం చేస్తుండగా ఆ వృద్ధురాలు చూసిందని, ఈ విషయం బయట చెబుతుందేమోననే భయంతో వారిద్దరూ కలిసి ఆమెను హత్య చేశారని పోలీసులు చెప్పారు. ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి ఈ హత్య చేసినట్లు పల్లవి నమ్మించే ప్రయత్నం చేసింది.
short by srikrishna / 12:06 pm on 15 Sep
For the best experience use inshorts app on your smartphone