ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం సైప్రస్లోని లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. మూడు దేశాల పర్యటనను ప్రారంభించిన ఆయన కెనడా, క్రొయేషియాలను కూడా సందర్శిస్తారు. సైప్రస్ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు క్రిస్టో డౌలిడెస్తో మోదీ చర్చలు జరపనున్నారు. లిమాసోల్లో వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత జూన్ 17న జరిగే G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు కెనడాకు బయల్దేరి వెళ్తారు.
short by
/
06:25 pm on
15 Jun