For the best experience use Mini app app on your smartphone
బీఆర్‌ఎస్‌ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. చేనేతలకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి, బతుకమ్మ చీరలను సూరత్‌ నుంచి కిలోల లెక్కన తీసుకొచ్చి పంచారు. మీరిచ్చిన చీరలు మహిళలే తగలబెట్టారు. కొందరు పొలాల వద్ద పిట్టలను బెదిరించడానికి వాడుతున్నారు. మీ అవినీతిపై విచారణకు సిద్ధంగా ఉన్నారా,’’ అని బీఆర్‌ఎస్‌ను రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.
short by Srinu / 12:38 pm on 27 Jul
For the best experience use inshorts app on your smartphone