గుజరాత్- సర్వీసెస్ మధ్య జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్లో గుజరాత్ బ్యాట్స్మన్, కెప్టెన్ ఉర్విల్ పటేల్ కేవలం 31 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ కేవలం 12.3 ఓవర్లలో 183 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఉర్విల్ తన ఇన్నింగ్స్లో 10 సిక్సర్లు, 12 ఫోర్లు బాదాడు. ఇతను ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆడుతున్నాడు.
short by
/
03:17 pm on
27 Nov