హాంకాంగ్ తాయ్ పో జిల్లాలోని ఒక ఎత్తైన అపార్ట్మెంట్లో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 13 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంతో ఆశ్రయం కోల్పోయిన 700 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భవనం వెలుపల వెదురు స్కాఫోల్డింగ్, నిర్మాణంలో ఏర్పాటు చేసే నెట్ల కారణంగానే మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. మంటలు తొలుత వెదురుకు అంటుకుని అపార్ట్మెంట్లలోకి వ్యాపించాయని తెలుస్తోంది.
short by
/
10:44 pm on
26 Nov