HMDA ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం భూమి రూ.151.25 కోట్ల రికార్డు ధర పలికింది. లక్ష్మీనారాయణ కంపెనీ ప్లాట్ నంబరు 15లో 4.03 ఎకరాలు.. ఎకరం రూ.151.25 కోట్లు చొప్పున, గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్లాట్ నంబరు 16లో 5.03 ఎకరాలు.. ఎకరం రూ.147.75కోట్ల చొప్పున దక్కించుకున్నాయి. మొత్తం 9.06 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయగా.. రూ.1,353 కోట్ల ఆదాయం వచ్చింది.
short by
/
09:30 pm on
28 Nov