For the best experience use Mini app app on your smartphone
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రి బిల్డింగ్‌లో మరమ్మతు పనులు చేస్తుండగా సెంట్రింగ్ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. సోమవారం ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
short by / 05:44 pm on 24 Nov
For the best experience use inshorts app on your smartphone