హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి బిల్డింగ్లో మరమ్మతు పనులు చేస్తుండగా సెంట్రింగ్ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. సోమవారం ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
short by
/
05:44 pm on
24 Nov