For the best experience use Mini app app on your smartphone
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా, మాజీ మంత్రి కమల్‌లకు మరణశిక్ష విధించడం ప్రపంచవ్యాప్తంగా హక్కుల ఆందోళనలకు దారితీసింది. అయితే అమెరికా, బ్రిటన్ ఇలాంటి ఘటనలపై గతంలో విమర్శలు ఉన్నప్పటికీ తాజా తీర్పుపై మౌనంగానే ఉన్నాయి. భారత్‌ కూడా క్లుప్తంగా "గమనించాం" అని మాత్రమే ప్రకటనను జారీ చేసింది. కాగా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విచారణ అన్యాయమని, మరణశిక్ష అమానుషమైనదని పేర్కొంది. దీనిపై న్యాయమైన ప్రక్రియను కోరింది.
short by / 11:20 pm on 19 Nov
For the best experience use inshorts app on your smartphone